మత్తడివాగుతో తీరనున్న సమస్యలు

మత్తడివాగుతో తీరనున్న సమస్యలు


 


ఆదిలాబాద్ ): జిల్లాలోని తాంసి మండలం వడ్డాడి సమీపంలో నిర్మించిన మత్తడివాగు ప్రాజెక్టు కుడికాలువ నిర్మాణంతో 1200 ఎకరాలకు సాగునీరు అందనుంది. జిల్లాలోని తాంసి, ఆదిలాబాద్, జైనథ్ మండలాల రైతుల భూములకు సాగునీరు అందించేందుకు తాంసి మండలం వడ్డాడిలో నిర్మించారు.


ఈ కాలువ ద్వారా వడ్డాడి, కప్పర్ల, బండలనాగాపూర్, జామిడి, చాందా-టి. సిర్సన్న, భోరజ్, సావర్గాం, తరోడ, మల్లాపూర్ భీంసరి, జందాపూర్ గ్రామాల్లోని 8500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా పనులు చేపట్టారు.


 



ప్రాజెక్టుల శ్రీకారం చుట్టడంతో ఆయకట్టు రైతులు సంతోషం ఆధునీకీకరణతో ఆయకట్టు భూములు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సస్యశ్యామలంగా మారనున్నాయి. రైతులు రెండు తమ కల నెరవేరిందని వారు అంటున్నారు.


ప్రాజెక్టు పంటలు సాగుచేసుకునే అవకాశాలుండడంతో కుడికాలువ నిర్మాణంతో 1200 ఎకరాల ప్రభుత్వం ఈ కాలువ నిర్మాణానికి శ్రీకారం ఆయకట్టుకు సాగునీరు అందనుంది. రైతులు చుట్టింది.


 



పంటలు సాగుచేసే ప్రతి ఎకరానికి సాగునీరు ఈ కాలువ నిర్మాణంతో తాంసి మండలం అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న హస్నాపూర్, పొన్నారి, తలమడుగు మండలం ఖోడద్ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.


ఇప్పటికే గ్రామాలకు చెందిన రైతులకు ప్రయోజనం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చేపట్టిన చేకూరనుంది. కాలువ నిర్మాణం పనులకు ప్రభుత్వం చెరువుల మరమ్మతుల కారణంగా జిల్లాలోని రైతులు రెండు పంటలను సాగు చేసుకుంటున్నారు.



 


ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీరు ఆరుతడి పంటలకు మాత్రమే సరిపోతుందన్నారు. కాల్వ కింద ఉన్న రైతులు వరి సాగుచేస్తే కింది రైతులకు నీరందని పరిస్థితి నెలకొంటుందన్నారు. వారబందీ ప్రకారమే నీరు విడుదల చేయనున్నందున వరి సాగు చేసే రైతులు ఆ తర్వాత నీరందక ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.


Comments